సామూహిక గాయత్రీ జపం
శ్రీ గాయత్ర్యై నమః
శ్రీ గురుభ్యో నమః
సామూహిక గాయత్రీ జపం
🙏 అందరికీ సాదర ఆహ్వానం
📅 తేదీ: 12-09-2026, శని వారం
🕘 సమయం: ఉదయం 9:30 గంటలకు
📍 వేదిక:
శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం
గుత్తి హైవే రోడ్, కర్నూలు
🌸 కార్యక్రమ వివరాలు
🔸 సామూహిక గాయత్రీ జపం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ
🔸 కేసీ దాస్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల వివరణ
🔸 అనంతరం అన్న ప్రసాద స్వీకరణ
🙏 సభ్యులందరూ తప్పకుండా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సవినయ మనవి.
🌺 సంధ్యావందనం ఆచరించే మీ బంధు మిత్రులను కూడా గాయత్రీ జపంలో పాల్గొనేందుకు ప్రోత్సహించండి.

✨🙏 పరోపకారార్థం ఇదం శరీరం 🙏✨
వివరాలకు సంప్రదించండి
కేసి దాస్ ట్రస్ట్ ప్రతినిధి
గొల్లాపిన్ని ఫణిరాజ్
6302015094